Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
बिहार
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews
Karnataka
Aap
No video available

బుగ్గారం: గోపులాపూర్ లో క్రికెట్ టోర్నమెంట్.. విజేతలకు బహుమతులు ప్రధానం చేసిన విప్ అడ్లూరి

Buggaram, Jagtial | May 21, 2025
బుగ్గారం మండలం గోపులాపూర్ గ్రామంలో మాజీ సర్పంచ్ రామారావు ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ బహుమతుల ప్రధాన ఉత్సవ కార్యక్రమానికి ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విజేతగా నిలిచిన జట్టు సభ్యులకు రూ.20 వేల నగదు బహుమతితో పాటు ట్రోఫీలను అందజేశారు.

MORE NEWS

బుగ్గారం: గోపులాపూర్ లో క్రికెట్ టోర్నమెంట్.. విజేతలకు బహుమతులు ప్రధానం చేసిన విప్ అడ్లూరి - Buggaram News