పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని సుజాతనగర్ రత్నగిరి నగర్ కాలనీలో, ఒక ఇంటిని అద్దెకు తీసుకొని వ్యభిచార గృహంగా మార్చిన ఘటన వెలుగు చూసింది.బీసెట్టి ధనలక్ష్మి మరియు ఆమె సహచరుడు వివేక్, తమను భార్యాభర్తలమని పేర్కొంటూ ఇంటిని అద్దెకు తీసుకొని, తమకు పరిచయమైనమహిళలనుఅక్కడకుతీసుకురాగా,వ్యభిచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.ఈ సమాచారం పెందుర్తి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్ కి అందగా, పోలీస్ సిబ్బంది మరియు సిటీ టాస్క్ ఫోర్స్ సిబ్బంది కలిసి సదరు ఇంటిపై దాడి నిర్వహించారు. దాడిలో ప్రధాన ముద్దాయిలైన బీసెట్టి ధనలక్ష్మి, వివేక్ తోపాటుఒక విటుడు,రెండుబాధితమహిళలనుపట్టుకున్నారు