మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం లో ఇటీవల అనారోగ్యానికి గురై చికిత్స పొందుతూ ప్రస్తుతం ఇంటి వద్ద రెస్ట్ తీసుకుంటున్న ముస్లిం మైనార్టీ నాయకులు మొగల్ కరిముల్లా బేగ్ ను టిడిపి ఇన్చార్జి ఎరిక్షన్ బాబు పరామర్శించారు. ఆరోగ్యం కుదుటపడాలని ప్రజాసేవలో పాలుపంచుకునేందుకు త్వరగా ఆయన అన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.