చిరుత పులి దాడిలో ఆవు మృతి చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలంలోని చెంగన పల్లి కొత్తచెరువు సమీపంలో శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఆవు మృతి చెంది ఉండడానికి స్థానికులు గుర్తించారు. రైతు మనోహర్ కు తెలియజేయడంతో వారు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు ఈ సందర్భంగా డిఆర్ఓ రాకేష్ ఎఫ్బిఓ నిక్షల్ బాబు లావణ్య బీట్ ఆఫీసర్లు ఘటన స్థలాన్ని చేరుకున్నారు ఇటీవల పులి సంచరిస్తుందని విషయం తెలిసిందేనని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వారు ప్రజలకు సూచనలు జారీ చేశారు