Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Police
Bihar
���िहार
���ीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Crime
Rajasthan
���मित_शाह
���िल्ली
Breakingnews
���हिला
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
���ेजस्वी_यादव
Uttarakhand
Crimenews
Kolkata

సంగారెడ్డి: కార్మికులను పరిశ్రమలు పట్టించుకోవడం లేదు : సిపిఎం జిల్లా కార్యదర్శి జయరాజ్

Sangareddy, Sangareddy | Nov 24, 2025
పరిశ్రమల యాజమాన్యాలు కార్మికులను పట్టించుకోవడంలేదని సీపీఎం జిల్లా కార్యదర్శి జయరాజ్ విమర్శించారు. సంగారెడ్డిలోని సుందరయ్య భవన్ లో సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సందర్భంగా. పరిశ్రమల్లో కార్మికులు యూనియన్ పెట్టుకున్నందుకుసోమవారం ఉదయం కాలనీ అన్యాయంగా తొలగిస్తున్నారని ఆరోపించారు. కార్మికుల సమస్యలను అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. సమావేశంలో నర్సింలు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
సంగారెడ్డి: కార్మికులను పరిశ్రమలు పట్టించుకోవడం లేదు : సిపిఎం జిల్లా కార్యదర్శి జయరాజ్ - Sangareddy News