Public App Logo
Jansamasya
Rahulgandhi
Haryana
���ादी
Crimenews
Karnataka
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah
Fire
Live
Jhansi
Yogiadityanath
Rain
Trending
���ोगी_आदित्यनाथ
Sonunigam
Arvindkejriwal
Rajasthannews
Rahul
Indianews
���ंगाल
Gwaliornews
New_delhi
���िल्ली_मेट्रो

సంగారెడ్డి: కార్మికులను పరిశ్రమలు పట్టించుకోవడం లేదు : సిపిఎం జిల్లా కార్యదర్శి జయరాజ్

Sangareddy, Sangareddy | Nov 24, 2025
పరిశ్రమల యాజమాన్యాలు కార్మికులను పట్టించుకోవడంలేదని సీపీఎం జిల్లా కార్యదర్శి జయరాజ్ విమర్శించారు. సంగారెడ్డిలోని సుందరయ్య భవన్ లో సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సందర్భంగా. పరిశ్రమల్లో కార్మికులు యూనియన్ పెట్టుకున్నందుకుసోమవారం ఉదయం కాలనీ అన్యాయంగా తొలగిస్తున్నారని ఆరోపించారు. కార్మికుల సమస్యలను అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. సమావేశంలో నర్సింలు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.