Public App Logo
Jansamasya
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
���ाजस्थान
Jharkhand
Rajasthan
���ध्यप्रदेश
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
���ादी
Crimenews
Indore
Nda
School
Cbi

నల్లచెరువులో రైతులకు ప్రత్యామ్నాయ విత్తన ఉలువలు పంపిణీ

Kadiri, Sri Sathyasai | Nov 20, 2025
శ్రీ సత్య సాయి జిల్లా కదిరి నియోజకవర్గం నల్లచెరువు మండల కేంద్రంలోని సచివాలయం వద్ద రైతులకు ప్రత్యామ్నాయ విత్తనాల్లో భాగంగా ఉలువల పంపిణీ కార్యక్రమాన్ని గురువారం వ్యవసాయ అధికారులు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం 80% సబ్సిడీతో కేవలం 112 రూపాయలతో 10 కేజీల ఉలవలను రైతులకు ప్రత్యామ్నాయంగా అందిస్తుందని తెలియజేశారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు.

MORE NEWS