Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
मौत
बीजेपी
भाजपा
विधायक
Congress
Accident
Modi
Delhi
Viral
राजस्थान
Odisha
अमित_शाह
Bollywood
दिल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Kerala
Rahulgandhi
स्कूल

కామారెడ్డి: పోగొట్టుకున్న 157 సెల్ఫోన్లను రికవరీ చేసినట్లు : పట్టణంలో తెలిపిన జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర

Kamareddy, Kamareddy | Sep 26, 2025
సెల్ ఫోన్లు చోరికి గురైతే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు.. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... స్పెషల్ డ్రైవ్ ద్వారా కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా దొంగిలించబడిన లేదా పోగొట్టుకున్న 157 మొబైల్ ఫోన్లని స్వాధీనం చేసుకొని బాధితులకు అప్పగించడం జరిగిందని తెలిపారు. సుమారు ఆ చోరికి గురైన మొబైల్ ఫోన్లు 25 లక్షల రూపాయల విలువ వరకు ఉంటుందని తెలిపారు.

MORE NEWS

కామారెడ్డి: పోగొట్టుకున్న 157 సెల్ఫోన్లను రికవరీ చేసినట్లు : పట్టణంలో తెలిపిన జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర - Kamareddy News