అశోక్ నగర్ లో ఇంటిలో ఫ్యానుకు ఉరి వేసుకొని ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం అక్కడికక్కడే మృతి
Anantapur Urban, Anantapur | Nov 18, 2025
అనంతపురం నగరంలోని అశోక్ నగర్ లో మంగళవారం సాయంత్రం 4:30 గంటల సమయంలో తిరుమలేష్ అనే వ్యక్తి ఇంటిలో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నం అక్కడికక్కడే మృతి. ఈ సంఘటనకు సంబంధించి వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తిరుమలేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలోని మార్చి రికి తరలించారు.