సింగనమల మండల కేంద్రంలోని గురువారం సాయంత్రం నాలుగు గంటల 20 నిమిషాల సమయంలో కందుల గోడౌన్ పరిశీలించిన రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు చిన్నప్ప యాదవ్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కందులు కింటా మద్దతు ధర 8 వేలకు అదునంగా బోనస్ 25 శాతంతో కింట పదివేల రూపాయలతో కొనుగోలు చేయాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు చిన్నప్ప యాదవ్ డిమాండ్ చేశారు.