Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
मध्यप्रदेश
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh
No video available

నెల్లిమర్ల: నెల్లిమర్ల నియోజకవర్గ అసెంబ్లీ స్థానానికి జైబీమ్ రావు భారత్ పార్టీ తరుపున టొంపల నరసయ్య నామినేషన్

నెల్లిమర్ల నియోజకవర్గ అసెంబ్లీ నియోజకవర్గానికి జైబీమ్ రావు భారత్ పార్టీ తరుపున టొంపల నరసయ్య నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా నరసయ్య మాట్లాడుతూ పూలె, అంబేద్కర్ ఆశయసాధనకు హైకోర్టు న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ జైబీమ్ రావు పార్టీ స్థాపించారని చెప్పారు. బహుజనులకు రాజ్యాధికారం రావలంటే జై బీమ్ రావు భారత్ పార్టీని ఆదరించాలని కోరారు.
నెల్లిమర్ల: నెల్లిమర్ల నియోజకవర్గ అసెంబ్లీ స్థానానికి జైబీమ్ రావు భారత్ పార్టీ తరుపున టొంపల నరసయ్య నామినేషన్ - Nellimarla News