చీపురుపల్లి: గరివిడి గుర్ల మండలాల్లో విద్యుత్ అంతరాయం వినియోగదారులు సహకరించాలి విద్యుత్ శాఖ అధికారులు
గరివిడి మండల కేంద్రంలో  శుక్రవారం  33 కెవి గర్భం ఫీడర్ విద్యుత్ మెయింటెనెన్స్ పనులు కారణంగా ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు గరివిడి మండలం వెదుళ్ళవలస , ఆవగూడెం, కుమారం పాలవలస, తాటిగూడ, గెడ్డపువలస, VPరేగ, గుర్ల మండలం లవిడాం, పెదబంటుపల్లి, రేగటి,  రౌతుపేట, డి,కనపాక, గ్రామాలకు కరెంటు  సరఫరా ఆంతరాయం కలుగుతుందని విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్  పూడిహరి  తెలియజేశారు. కావున ప్రజలు విద్యుత్ శాఖ అధికారులకు సహకరించాలని కోరారు.