శ్రీ సత్య సాయి జిల్లా పెనుగొండ మండలం అమ్మవారి పల్లి సమీపంలో బుధవారం సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో ద్విచక్ర వాహనంలో ఢీకొన్న ఆటో. ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తున్న గుట్టురు గ్రామానికి చెందిన నరసింహులు అనే వ్యక్తికి కాలు చేయి విరగడంతో హుటాహుటిన మెరుగైన చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తీసుకువచ్చారు. పెనుగొండ నుండి గుటూరుకు ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా అమ్మవారి పల్లి సమీపాన ప్రమాదం జరిగినది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.