ఆళ్లగడ్డ రాజకీయాలలో మార్పులు చూస్తారు, జీవిత ఖైదు పడిన వారి కుటుంబాలకు అండగా ఉంటాం: . ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Nandyal Urban, Nandyal | Mar 30, 2026
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం చింతకుంట గ్రామంలో జంట హత్య కేసులలో సోమవారం నంద్యాల కోర్టు 12 మందికి జీవిత ఖైదు విధించింది. ఈ సందర్భంగా బాధితులతో భూమా అఖిలప్రియ మాట్లాడారు. చట్టాలు కోర్టుల పై తమకు నమ్మకం ఉందని తెలిపారు భూమా కుటుంబాన్ని నమ్ముకున్న వారికి న్యాయం చేస్తామని జీవిత కైదు పడిన కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని తెలిపారు