ఆర్డిటిని కాపాడుకునే బాధ్యత మనందరి పైన ఉందని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జగదీష్ తెలిపారు ఈ మేరకు అనంతపురం నగరంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో మీడియా సమావేశం నిర్వహించి వారు మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల స్పందించి ఆర్డిటికీ నిధులు కేటాయించాలన్నారు.