Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
बिहार
बीजेपी
भाजपा
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
पटना
Rahulgandhi
Haryana
Crimenews
Bareilly
Breaking
Election
Politics
उत्तराखंड

భీమిలి: ఉడాకాలనీలో బడ్డీల తొలగింపులో జేసీబీ పైకి ఎక్కి కింద పడి మరణిస్తా అంటూ నిరసన తెలిపిన చిరు వ్యాపారి

India | Sep 18, 2025
మధురవాడ మిదిలాపురి ఉడాకాలనీలో బడ్డీల తొలగింపు జీవీఎంసీ అధికారులు నిర్వహించారు. ఈ తొలగింపులో జీవీఎంసీ అధికారులను మానం శ్రీను చిరు వ్యాపారి జీవీఎంసీ అధికారులను తమ బడ్డీ తొలగించవద్దని వేడుకున్నాడు. అధికారులు ఆయన అభ్యర్ధనను తిరస్కరించటంతో జేసీబీ పైకి ఎక్కి ఈ జేసీబీ కింద పడి మరణిస్తా అంటూ ప్రతిఘటించాడు. పోలీసులు అతనికి నచ్చ చెప్పే ప్రయత్నం చేసిన ఫలితంలేకపోవటంతో తీవ్ర గందరగోళం నెలకొంది.
భీమిలి: ఉడాకాలనీలో బడ్డీల తొలగింపులో జేసీబీ పైకి ఎక్కి కింద పడి మరణిస్తా అంటూ నిరసన తెలిపిన చిరు వ్యాపారి - India News