Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana
Hardoi

భీమిలి: ఉడాకాలనీలో బడ్డీల తొలగింపులో జేసీబీ పైకి ఎక్కి కింద పడి మరణిస్తా అంటూ నిరసన తెలిపిన చిరు వ్యాపారి

India | Sep 18, 2025
మధురవాడ మిదిలాపురి ఉడాకాలనీలో బడ్డీల తొలగింపు జీవీఎంసీ అధికారులు నిర్వహించారు. ఈ తొలగింపులో జీవీఎంసీ అధికారులను మానం శ్రీను చిరు వ్యాపారి జీవీఎంసీ అధికారులను తమ బడ్డీ తొలగించవద్దని వేడుకున్నాడు. అధికారులు ఆయన అభ్యర్ధనను తిరస్కరించటంతో జేసీబీ పైకి ఎక్కి ఈ జేసీబీ కింద పడి మరణిస్తా అంటూ ప్రతిఘటించాడు. పోలీసులు అతనికి నచ్చ చెప్పే ప్రయత్నం చేసిన ఫలితంలేకపోవటంతో తీవ్ర గందరగోళం నెలకొంది.
భీమిలి: ఉడాకాలనీలో బడ్డీల తొలగింపులో జేసీబీ పైకి ఎక్కి కింద పడి మరణిస్తా అంటూ నిరసన తెలిపిన చిరు వ్యాపారి - India News