ప్రముఖ పుణ్యక్షేత్రం చిత్తూరు జిల్లాలోని కాణిపాకం లో వెలిసిన స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానంలో మంగళవారం ఉదయం 20 సూత్రాల అమల కమిటీ చైర్మన్ లంకా దినకరన్ కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి సాధారణ ఆహ్వానం పలికి దర్శనం ఏర్పాటు చేసి మూషిక మండపం వద్ద వేద పండితులచే ఆశీర్వచనాలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను ఏఈఓ రవీంద్రబాబు అందజేశారు ఈ కార్యక్రమంలో టెంపుల్స్ ఇన్స్పెక్టర్ బాలాజీ నాయుడు పర్యవేక్షకులు కోదండ పని తదితరులు పాల్గొన్నారు.