Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
India
���ीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���िल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Ipl
Rahulgandhi
Haryana
Cricket
Crimenews
Karnataka
Aap
Bareilly
���चिन
���प
Agra
No video available

రాజేంద్రనగర్: గ్రూప్-1 పరీక్ష నిర్వహణలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్

జూన్ 9న నిర్వహించనున్న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు RR జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ ఆదేశించారు. కొంగరకలాన్లోని RR జిల్లా కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడుతూ.. జిల్లాలో గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వాహణకు 93 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. 55,692 మంది పరీక్ష రాయనున్నట్లు తెలిపారు
రాజేంద్రనగర్: గ్రూప్-1 పరీక్ష నిర్వహణలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ - Rajendranagar News