Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh

ధర్మారం: మల్లాపూర్, పైడిచింతలపల్లి గ్రామాలలో సర్వే నిర్వహించిన కేంద్ర బృందం, పాల్గొన్న మండల అధికారులు

Dharmaram, Peddapalle | Jul 14, 2025
స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ-2025లో భాగంగా ధర్మారం మండలం మల్లాపూర్, పైడిచింతలపల్లి గ్రామాలలో కేంద్ర బృందం స్వచ్ఛభారత్, పారిశుద్ధ్య అంశాలపై సోమవారం సర్వే నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ధర్మారం ఎంపీడీవో ఐనాల ప్రవీణ్ కుమార్, ఎంపీవో రమేశ్, స్వచ్ఛ భారత్ సమన్వయకర్తలు రాఘవులు, రేణుక, పంచాయతీ కార్యదర్శి సతీష్, జీపీ సమన్వయకర్తలు, స్వశక్తి మహిళలు తదితరులు పాల్గొన్నారు.
ధర్మారం: మల్లాపూర్, పైడిచింతలపల్లి గ్రామాలలో సర్వే నిర్వహించిన కేంద్ర బృందం, పాల్గొన్న మండల అధికారులు - Dharmaram News