Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Police
Bihar
���िहार
���ीजेपी
Congress
Modi
Delhi
Viral
Crime
Odisha
Rajasthan
���मित_शाह
���िल्ली
Breakingnews
���हिला
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
Cricket
���ेजस्वी_यादव
Uttarakhand
Crimenews
Kolkata

ములుగు: ఏటూరునాగారం తహశీల్దార్ కార్యాలయం ముట్టడించిన వికలాంగుల హక్కుల పోరాట సమితి

Mulug, Mulugu | Sep 15, 2025
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం వెంటనే నూతన పెన్షన్లు అమలు చేయాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో సోమవారం మధ్యాహ్నం ఏటూరునాగారంలో ర్యాలీ, తాసిల్దార్ కార్యాలయం ముట్టడి చేపట్టారు. ఆ సంఘం జాతీయ నేత నరసయ్య మాదిగ మాట్లాడుతూ.. వికలాంగులకు రూ. 6 వేలు, చేయూత రూ.4 వేలు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. లేనియెడల ఈనెల 20న ప్రతి గ్రామపంచాయతీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.
ములుగు: ఏటూరునాగారం తహశీల్దార్ కార్యాలయం ముట్టడించిన వికలాంగుల హక్కుల పోరాట సమితి - Mulug News