సింగిల్ డెస్క్ విధానంలో పరిశ్రమల అనుమతులకు సంబంధించి ఔత్సాయిక పారిశ్రామికవేత్తలు సమర్పించే దరఖాస్తులను నిర్ణీత గడువులోపే పరిష్కరించి జిల్లాలో నూతన పరిశ్రమల స్థాపనకు సంపూర్ణ ప్రోత్సాహం అందించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి సంబంధిత శాఖల అధికారులు ఆదేశించారు.బుధవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా పరిశ్రమలు ఎగుమతి ప్రోత్సాహ కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల మేనేజర్ మహబూబ్ బాషా డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ నారాయణరెడ్డి సంబంధిత అధికారులు పాల్గొన్నారు