Public App Logo
Jansamasya
हादसा
News
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
Nitishkumar
Madhya_pradesh
Mp
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Actor
Haryana
Uttarpradesh
Cbse

ధర్మారం: చెల్లెలు ఇంటికి వచ్చి కానరాని లోకాలకు, విద్యుత్ షాక్ తగిలి ధర్మారంలో వ్యక్తి మృతి

Dharmaram, Peddapalle | Jul 14, 2025
ధర్మారంలో విద్యుత్ షాక్ తగిలి ఓ వ్యక్తి మృతి చెందాడు. మంచిర్యాలకు చెందిన పస్తం చంద్రయ్య అనే వ్యక్తి ధర్మారంలో ఉంటున్న తన చెల్లెలు పర్వతం మమత ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో సోమవారం ఉదయం 10:30 గంటల ప్రాంతంలో ఇంటి ముందు ఉన్న మర్రి చెట్టు వద్ద ప్రమాదవశాత్తు కరెంటు షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి కొడుకు నరేష్ దరఖాస్తుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
ధర్మారం: చెల్లెలు ఇంటికి వచ్చి కానరాని లోకాలకు, విద్యుత్ షాక్ తగిలి ధర్మారంలో వ్యక్తి మృతి - Dharmaram News