మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వకపోవడంతో యువకుడు విషం తాగి ఆత్మహత్య వ్యక్తం చేసిన యువకుడు మార్గం మద్యలో మృతి కేసు నమోదు చేసిన పోలీసులు మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చోటుచేసుకుంది కేసు నమోదు చేసిన పోలీసులు చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజవర్గం యాదిమరి ఎస్సై ఈశ్వర్ కథనం మేరకు మండలంలోని పాచిగుంటలో యువకుడు మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వకపోవడంతో మనస్థాపం చెంది విషయం తాగినట్టు తెలిపారు దీంతో 108 వాహనం ద్వారా చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందినట్లు తెలిపారు మృతుడికి భార్య ఇద్దరు కుమారులు ఉన్నారని పేర్కొన్నారు కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు