నంద్యాల జిల్లా కోవెలకుంట్ల పోలీసులు ఇద్దరు సైబర్ నేరగాలను అరెస్ట్ చేసినట్లు ఆళ్లగడ్డ డిఎస్పి ప్రమోద్ మీడియా తెలిపారు. కోవెలకుంట్ల పోలీస్ స్టేషన్లో ఆయన బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు మహబూబ్నగర్ జిల్లా హన్వాడకు చెందిన చంద్రశేఖర్ సందీప్ కుమార్ అనే ఇద్దరు నిందితులపై సైబర్ క్రైస్ట్ నమోదు చేసి రిమాండ్కు తరలించామని డిఎస్పీ తెలిపారు అమ్మాయిల ఫోటోలు కింద అసభ్యకరంగా మెసేజ్ లు పెడుతూ చాటింగ్ చేసే వ్యక్తులను టార్గెట్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు కోవెలకుంటకు చెందిన ప్రతాపరెడ్డి సైబర్ నెల గల ఉచ్చులో చిక్కుకున్నాడున్నారు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశామన్నార