మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ప్రజలు సంతకాలు చేసిన పేపర్లను కోటి సంతకాలు పేపర్లు తీసుకెళ్లే వ్యాన్ ను జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ పూతలపట్టు నియోజకవర్గం ఐదు మండలాల నుండి సేకరించిన కోటి సంతకాల పేపర్లను చిత్తూరు పార్టీ కార్యాలయానికి తరలించారు ఈ కార్యక్రమంలో వైయస్ఆర్ సీపీ నాయకులు,కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.