Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
India
कांग्रेस
बीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Crime
शिक्षा
शराब
पेट्रोल
Up
दिल्ली
Breakingnews
महिला
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
स्कूल
No video available

మోటకొండూరు: ముత్తిరెడ్డిగూడెం - కాటేపల్లి మధ్య ట్రాక్టర్ బోల్తా పడి మహిళ మృతి

Motakonduru, Yadadri | May 19, 2025
యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరి - మోత్కూరు ప్రధాన రహదారి మోట కొండూరు మండలం ముత్తిరెడ్డిగూడెం - కాటేపల్లి మధ్య ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్ బోల్తాపడగా ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఆమెను ముత్తిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన పీట్ల పద్మగా స్థానికులు గుర్తించారు .మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

MORE NEWS

మోటకొండూరు: ముత్తిరెడ్డిగూడెం - కాటేపల్లి మధ్య ట్రాక్టర్ బోల్తా పడి మహిళ మృతి - Motakonduru News