Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews
Karnataka

విజయవాడ: ఇబ్రహీంపట్నం విటిపిఎస్ బూడిద సమస్యపై అసెంబ్లీలో ప్రస్తావించిన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్

India | Sep 22, 2025
మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం లోని వీటీపీఎస్ నుండి వచ్చే బూడిద కాలుష్యాన్ని నివారించాలని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ సోమవారం ఉదయం 12:30 గంటల సమయంలో అసెంబ్లీలో ప్రస్తావించారు. వీటి పిఎస్ నుంచి వచ్చే టన్నుల కొద్ది బూడిద వలన ఆ ప్రాంతం కాలుష్యంతో నిండిపోతోందని పర్యవసానంగా ప్రజలు అనేక అనారోగ్యాల పాలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
విజయవాడ: ఇబ్రహీంపట్నం విటిపిఎస్ బూడిద సమస్యపై అసెంబ్లీలో ప్రస్తావించిన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ - India News