డి ఆర్ డి సేర్ఫ్ సంయుక్త ఆధ్వర్యంలో పుట్టగొడుగుల పెంపకం పై గ్రామీణ మహిళలు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రధాన శాస్త్రవేత్త మల్లీశ్వరి తెలిపారు. సోమవారం ఉదయం 11 గంటల 50 నిమిషాల సమయం లో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
శింగనమల: రెడ్డిపల్లి గ్రామంలోగ్రామీణ ప్రాంతాల్లో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం ప్రధాన శాస్త్రవేత్త మల్లీశ్వర - Singanamala News