తాడిపత్రిలో ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఓ వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి,ఆ వ్యక్తికి తీవ్ర గాయాలు
Anantapur Urban, Anantapur | Nov 19, 2025
అనంతపురం జిల్లా తాడిపత్రిలో బుధవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ద్విచక్ర వాహనంలో శ్రీనివాసులు అనే వ్యక్తి మార్కెట్ నుండి భగత్ సింగ్ నగర్ కు ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా దారి మధ్యలో శ్రీనివాసులు పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి పరారయ్యారు. శ్రీనివాసులు కు కాలు విరగడంతో హుటాహుటిన మెరుగైన చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.