షేక్ పేట్: మొహిదీపట్నం పరిధి లోని పీవీఎన్ఆర్ ఎక్స్ ప్రెస్ వే పై రోడ్డు ప్రమాదం.. విచారణ చేపట్టిన పోలీసులు
పీవీఎన్ఆర్ ఎక్స్ ప్రెస్ వే పై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నగరం నుంచి విమానాశ్రయం కు వెళ్తున్న కారు బ్రిడ్జి రేయి లింగ్ కు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు స్థానికులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు