Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
बिहार
बीजेपी
भाजपा
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
पटना
Rahulgandhi
Haryana
शादी
Crimenews
Bhind
Breaking
Election
Politics

ధర్మపురి: మాజీ వైస్ ఎంపీపీ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

Dharmapuri, Jagtial | Jul 10, 2025
ధర్మారం మాజీ వైస్ ఎంపీపీ మేడవేని తిరుపతి తండ్రి మేడవేణి చిన్నయ్య మూడు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, వారి కుటుంబ సభ్యులను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గురువారం సాయంత్రం పరామర్శించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అనంతరం మృతుడు చిన్నయ్య చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

MORE NEWS

ధర్మపురి: మాజీ వైస్ ఎంపీపీ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ - Dharmapuri News