అజయ్ గోస్ కాలనీ లో ఇంటి పైనుండి దేవుడు ప్రతిష్టను చూస్తుండగా ఓ వ్యక్తికి విద్యుత్ షాకు తీవ్ర గాయాలు
Anantapur Urban, Anantapur | Nov 16, 2025
అనంతపురం నగరంలోని అజయ్ గోస్ కాలనీలో ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో ఇంటి పైనుండి కింద దేవుడిప్రతిష్ట ను చూస్తుండగా ప్రతాప్ అనే వ్యక్తికి విద్యుత్ షాక్ కొట్టడంతో తీవ్ర గాయాలవడంతో మెరిగైన చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రతాప్ ను బన్స్ వార్డుకు తరలిస్తున్నామని అత్యవసవిభాగం వైద్యులు డాక్టర్ జనార్దన్ నాయక్ తెలిపారు.