సంజీపురము, బొందలవాడ గ్రామ పంట పొలాలలో సంచరిస్తున్న చిరుత పులి కోసం డోన్ కెమెరాలు ఏర్పాటుచేసిన జిల్లా ఫారెస్ట్ అధికారి చక్రపాణి. ఆదివారం మధ్యాహ్నం 1 గంటల 20 నిమిషాల సమయంలో పంట పొలాలను సందర్శించి మీడియా సమావేశం నిర్వహించే వారు మాట్లాడారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.