తాగునీటి కొరకై ఇబ్బందులు పడుతున్న గ్రామానికి తక్షణమే ఏర్పాటు చేసిన టిడిపి యువ నేత చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజవర్గం బంగారుపాలెం మండలంలోని గుంతూరు హరిజనవాడలో నీటి కొరత తాగునీటి సమస్య ఉందని తెలియడంతో శుక్రవారం ఉదయం తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు భాష్యం వంశీ నుండి ట్యాంక్ నుండి మెయిన్ పైప్ లైన్ ఏర్పాటు చేసి గ్రామంలో నీటి కొరత లేకుండా సహాయం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల కష్టాలు అర్థం చేసుకొని ప్రజా పక్షాన నిలిచే పార్టీ తెలుగుదేశం పార్టీ అని వారు తెలిపారు. ప్రజల సమస్యలు తీర్చేందుకు ముందుంటామని వారు పేర్కొన్నారు