అల్లూరి జిల్లా ఘాట్ రోడ్లో బస్సు బోల్తా పడిన ఘటనలో తవణంపల్లి మండలం నారసింగనపల్లి గ్రామానికి చెందిన దొరబాబు వంట మాస్టర్ గా వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిన విషయం తెలిసిందే ఇనెపద్యంలో శనివారం మృతదేహం గ్రామానికి చేరుకోగా పూతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ మృతదేహానికి నివాళులర్పించారు కుటుంబం తరఫున అండగా ఉంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు వెంకటేష్ చౌదరి మోహన్ నాయుడు పలువురు టిడిపి నాయకులు సంతాపం వ్యక్తం చేశారు