అనంతపురం నూతన జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ ను బుధవారం కళ్యాణదుర్గం ఆర్డీవో వసంత బాబు మర్యాదపూర్వకంగా కలిశారు. వసంత బాబు తో పాటు కళ్యాణదుర్గం లోని ఆయా శాఖల ఉన్నతాధికారులు అనంతపురంలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో కలిశారు. బొకేలు, మొక్కలు అందజేసి స్వాగతం పలికారు. శుభాకాంక్షలు తెలిపి, అభినందించారు.