కుప్పం మండలం మల్లానూరు పంచాయతీ పరిధిలో బోరు మరువత్తు కోసం ఏర్పాటుచేసిన పైపులు బయట తీశారు రాత్రి కేబుల్ చోరీ గురైందని పంచాయతీ కార్యదర్శి రమ్య శనివారం సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆర్డబ్ల్యూఎస్ బోరు రిపేరు కాగా మరమత్తు చేసేందుకు బైబిల్ కేబుల్ బయటకు తీశారు శుక్రవారం రాత్రి దొంగలు తీసుకెళ్లారని పేర్కొన్నారు పోలీసులు కేసు నమోదు చేసి చేపట్టారు