ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం బొద్దికూరపాడు గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులు సాంస్కృతిక కోలాట ప్రదర్శనలు ప్రతిభ చూపినట్లు ప్రధానోపాధ్యాయులు తెలిపారు. ఒంగోలులోని పివిఆర్ గ్రౌండ్ లో ఆదివారం బాలోత్సవం 3.0 వేడుకలు ఘనంగా నిర్వహించారు అందులో విద్యార్థులు పాల్గొని కోలాట ప్రదర్శన తో సబికులను ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు