Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
India
चोरी
बीजेपी
Uttar_pradesh
Gujarat
Accident
Congress
Modi
Delhi
Viral
पेट्रोल
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Pmmodi
Telangana
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh
Haryana
No video available

రాజేంద్రనగర్: రాజేంద్రనగర్ పరిధిలో ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయంలో స్నాతకోత్సవంలో పాల్గొన్న గవర్నర్ రాధాకృష్ణ న్

రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆరో స్నాతకోత్సవం ఈరోజు వర్సిటీ ఆడిటోరియంలో ఘనంగా జరిగింది. తెలంగాణ, ఝార్ఖండ్ రాష్ట్రాల గవర్నర్, పాండిచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్, PJTSAU కులపతి C. P. రాధాకృష్ణన్ అధ్యక్షతన ఈ స్నాతకోత్సవం జరిగింది. దేశానికి వ్యవసాయ రంగం కీలకమని, మానవ మనుగడకి వ్యవసాయమే ప్రధాన ఆధారమని ఆయన తెలిపారు
రాజేంద్రనగర్: రాజేంద్రనగర్ పరిధిలో ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయంలో స్నాతకోత్సవంలో పాల్గొన్న గవర్నర్ రాధాకృష్ణ న్ - Rajendranagar News