నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం అడవి మృగాల నుంచి రైతులు సాగు చేసిన పంటలకు చర్యలు చేపడతామని ఆత్మకూరు డివిజనల్ డిఎఫ్ఓ విగ్నేష్ అప్పోవ్ అన్నారు, ప్రతి ఏటా అడవి మృగాల దాడిలో పంట నష్టపోయి, ఇబ్బందులు పడుతున్నామని రైతులు అటవీ శాఖ అధికారుల ముందు వాపోయారు, శివపురం చెంచుగూడెం సమీపంలో అటవీ శాఖ సరిహద్దు ప్రాంతాలలోని పొలాలను పరిశీలించారు, అడవి మృగాల స్థావరాలు, రాకపోకలు గమనించేందుకు కెమెరాలు ఏర్పాటు చేయాలని అటవీశాఖ సిబ్బందికి సూచించారు, ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ అధికారులు సిబ్బంది రైతులు రైతు సంఘం జిల్లా కార్యదర్శి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు