Public App Logo
Jansamasya
Rahulgandhi
Haryana
���ादी
Crimenews
Karnataka
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah
Fire
Live
Jhansi
Yogiadityanath
Rain
Trending
���ोगी_आदित्यनाथ
Sonunigam
Arvindkejriwal
Rajasthannews
Rahul
Indianews
���ंगाल
Gwaliornews
New_delhi
���िल्ली_मेट्रो

సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఇందిరా మహిళ శక్తి సంబరాలు, పాల్గొన్న మంత్రి దామోదర్ రాజనర్సింహ, టీజీఐఐసీ చైర్మన్ నిర్మల

Sangareddy, Sangareddy | Nov 25, 2025
రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఇందిరా మహిళా శక్తి సంబరాలు మంగళవారం ఘనంగా నిర్వహించగా మంత్రి దామోదర్ రాజనర్సింహ టీజీఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి కలెక్టర్ ప్రావిణ్య పాల్గొని మాట్లాడారు. డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రాయితీ చెక్కులను అందులో మంత్రి చేతుల మీదుగా సంగారెడ్డిలో టీజేఏసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి కలెక్టర్ చేతుల మీదుగా మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళ సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు మహిళా సంఘాల సభ్యులు నాయకులు పాల్గొన్నారు.
సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఇందిరా మహిళ శక్తి సంబరాలు, పాల్గొన్న మంత్రి దామోదర్ రాజనర్సింహ, టీజీఐఐసీ చైర్మన్ నిర్మల - Sangareddy News