బండమీద పల్లి గ్రామంలో శనివారం మధ్యాహ్నం రెండు గంటల 20 నిమిషాల సమయం లో విషాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా రైతులు గొర్రెలు కాపురం నరసింహ, రాజశేఖర్, రాధాకృష్ణ, వెంకటరమణ చెందిన గొర్రెలు దాదాపు 70 గొర్రెలు మృతి చెందడంతో ఎనిమిది లక్షల రూపాయలు నష్టం వాటినట్లు పేర్కొన్నారు. రైతు పొలంలో మేపుతుండగా రైతు పంట పొలానికి పిచికారి చేయడానికి బకెట్లో మందులు కలుపుకొని బోరు వద్ద ఉంచగా ఆ మందు నీళ్లు గొర్రెలు తాగి మృతి చెందాయి.