అశోక్ నగర్ లో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు
Anantapur Urban, Anantapur | Nov 13, 2025
అనంతపురం నగరంలోని అశోక్ నగర్ లో గురువారం రాత్రి 8 గంటల సమయంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని తిరుమలప్ప అనే వ్యక్తికి తీవ్ర గాయాలవ్వడంతో మెరిగైన చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తీసుకువచ్చారు. అనంతపురం టౌన్ నుండి హౌసింగ్ బోర్డు ద్వి చక్రవాహనంలో వెళ్తుండగా అశోక్ నగర్ సమీపన ఈ ప్రమాదం జరిగినది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.