సింగనమల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం ఉదయం 10:50 నిమిషాల సమయంలో సింగనమల నియోజకవర్గం వ్యాప్తంగా బాధ్యతలకు 18,60, 487 రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఎమ్మెల్యే బండారు శ్రావణి కి బాధితులు కృతజ్ఞతలు తెలియజేశారు.