Public App Logo
Jansamasya
हादसा
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Accident
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket

మచిలీపట్నం దక్షిణం: బందరులో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం: TDP జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ G గోపీచంద్

Machilipatnam South, Krishna | Sep 25, 2025
పరిశుభ్రతతోనే మానవ మనుగడ: గోపీచంద్ గాంధీ జయంతిని పురస్కరించుకుని గురువారం మద్యాహ్నం 4 గంటల సమయంలో స్తానిక మచిలీపట్నం పురవీధుల్లో ' స్వచ్ఛాంధ్ర- స్వర్ణాంధ్ర' కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది రోడ్ల శుభ్రత కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా టిడిపి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్ పాల్గొని మిడియాతో మట్లాడారు. పరిసరాల పరిశుభ్రతతోనే మానవ మనుగడ ముడిపడి ఉందని అన్నారు.

MORE NEWS

No related stories for this location.