మార్కాపురం జిల్లా కొనకనమిట్ల మండలం కాంట్రగుంట మరియు గొట్లగట్టు గ్రామాలలో 15 వైసిపి కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పార్టీ సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పరిపాలన చూసి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు.