Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
India
���ीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���िल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Ipl
Rahulgandhi
Haryana
Cricket
Crimenews
Karnataka
Aap
Bareilly
���चिन
���प
Agra
No video available

రాజేంద్రనగర్: రంగారెడ్డి జిల్లా పరిధిలో ప్రభుత్వ బడిలో చదివే విద్యార్థులకుత్వరగా యూనిఫామ్స్ అందజేయాలి:కలెక్టర్ శశాంక

ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు త్వరగా యూనిఫామ్స్ అందజేయాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక అన్నారు. యూనిఫామ్ పంపిణీపై సంబంధిత అధికారులతో ఆయన శనివారం టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థుల కొలతలకు అనుగుణంగా నాణ్యతతో యూనిఫామ్లు కుట్టేలా పర్యవేక్షణ జరపాలన్నారు