Public App Logo
Jansamasya
हादसा
News
Bjp
National
Police
Bihar
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
Nitishkumar
Madhya_pradesh
सोशल_मीडिया
Mp
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Actor
Haryana
Uttarpradesh
No video available

మునగపాక మండలం నాగవరం కూడలిలో ఓవర్ లోడ్ కారణంగా టిప్పర్లకు రూ. 5,51,110 జరిమానా: ఎస్సై ప్రసాద్ రావు

India | Apr 13, 2024
ఎలమంచిలి నియోజకవర్గం మునగపాక మండలం నాగవరం కూడలిలో అధిక బరువుతో వెళుతున్న 9 టిప్పర్లను ఎస్సై ప్రసాద్ రావు అదుపులోకి తీసుకున్నారు. నాగవరం కూడలిలో వాహనాలు తనిఖీలు చేస్తుండగా ఈ టిప్పర్లు పట్టుబడ్డాయి. దీంతో ఆ టిప్పర్లకు రూ.5,51,110 జరిమానా విధించినట్లు తెలిపారు. అనంతరం ఎస్సై మాట్లాడుతూ.. అతి వేగంగా వెళ్లినా, అధిక లోడ్‌తో వెళ్లిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.