ఐరాల మండల ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్ లో ప్రజల సమస్యలు తెలుసుకొని వారి నుండి అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించమని హామీ ఇచ్చారు, సమస్యలు పరిస్కరించడానికి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఐరాల,తవణంపల్లి మండల అధ్యక్షులు హరిబాబు నాయుడు, వెంకటేష్ చౌదరి,కాణిపాకం ఆలయం బోర్డ్ చైర్మన్ మణినాయుడు, పూతలపట్టు పోల్ మేనేజ్మెంట్ కోఆర్డినేటర్ గిరినాయుడు, జడ్పీటీసీ సుచిత్ర కన్నయ్యనాయుడు,క్లస్టర్ ఇంచార్జ్ దేవజీ,సింగిల్ విండో అధ్యక్షులు శేషాద్రి నాయుడు,AMC వైస్ ఛైర్మన్ సుధాకర్,