మార్కాపురం జిల్లా దోర్నాల మండలం గంటవానిపల్లి వద్ద జరుగుతున్న వెలుగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ ఆధునికరణ పనుల్లో భాగంగా ఓ వ్యక్తి ఇసుకలో కురకపోయినసంఘటన చోటు చేసుకుంది. నాగరాజు అనే వ్యక్తి ప్రమాదవశాత్తు ఇసుకను డంపు చేయడంతో కోరుకపోయి ఊపిరాడక మృత్యువాత పడ్డాడు. అతనికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారని ఎస్ఐ వెంకటరమణయ్య తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.