Download Now Banner

This browser does not support the video element.

కదిరి మండలం ఏటిగడ్డ తండాకు చెందిన ఆరు మంది పెళ్లి చూపులకు వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.

Kadiri, Sri Sathyasai | Sep 13, 2025
కదిరి మండలం ఏటిగడ్డ తాండ నుండి జమ్మలమడుగు దగ్గర శనివారం సాయంత్రం పార్టీ తాండ కి పెళ్లి చూపులకు స్కార్పియో లో వెళ్లి వస్తుండగా రాయలాపురం దగ్గర రచ్చుమర్రి పల్లి కాలువ వద్ద కి రాగానే ఎదురుగా ద్విచక్ర వాహనం తప్పించ బోయి ఈ ప్రమాదం జరిగింది.స్కార్పియో లో ఉన్న వారిలో 6 మందికి తీవ్ర గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం గా ఉంది.
Read More News
T & CPrivacy PolicyContact Us